ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు

ABN, First Publish Date - 2020-04-09T02:29:52+05:30

విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం, పాతరాజరాజేశ్వరిపేట, రాణిగారితోట, ఖుద్దూస్ నగర్, పాయకాపురం, కానూరులోని సనత్‌ నగర్‌లో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 9వరకే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-04-09T02:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising