ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డెక్కిన కోవిడ్ బాధితులు

ABN, First Publish Date - 2020-08-13T07:13:15+05:30

రోడ్డెక్కిన కోవిడ్ బాధితులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 12: కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా కొవిడ్‌ ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ కరోనా బాధితులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం బళ్లారి రోడ్డుపై గంటసేపు రోడ్డుపై బైఠాయించి ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రిలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని, మరుగుదొడ్లు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోందని ఆరోపించారు. తమకు మెరుగైన చికిత్స అందడంలేదని, వైద్యులు రెగ్యులర్‌గా వచ్చి మందులు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఆహారం బాగుండటం లేదని, తమను హోం క్వారంటైన్‌కు పంపాలని కోరారు. దాదాపు గంటసేపు బాధితులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-08-13T07:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising