ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సచివాలయంలో మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

ABN, First Publish Date - 2020-06-05T18:23:24+05:30

అమరావతి: ఏపీ సచివాలయంలో మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సచివాలయంలో మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వెలగపూడి సచివాలయం నాలుగవ బ్లాక్ నందు గల సమాచార, పౌర సంబంధాల శాఖ, పబ్లిసిటి సెల్ పక్కనున్న కాన్ఫరెన్స్ హాల్‌లో పరీక్షలు నిర్వహించారు. నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కరోరా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 : 30 గంటల నుంచి పరీక్షల నిర్వహణ ప్రారంభమైంది.

Updated Date - 2020-06-05T18:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising