ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో తాజాగా 22 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా..

ABN, First Publish Date - 2020-03-28T18:09:16+05:30

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 59కి పెరిగింది. మరోవైపు ఏపీలోనూ పాజిటివ్‌ కేసులు 13కి చేరాయి. శుక్రవారం నాడు గుంటూరు, విశాఖలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


అయితే.. తాజాగా ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పరీక్షించిన 22 శాంపిల్స్‌లో అన్నీ నెగిటివ్ వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ఇంతవరకూ కొత్తగా పాజిటివ్ కేసు నమెదు కాలేదు. ఇప్పటివరకూ నమోదైన 13 కేసుల్లో 10 విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే. మిగతా ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అని ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది.

Updated Date - 2020-03-28T18:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising