ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సాయం దోపిడీ.. ఎక్కడో తెలుసా?

ABN, First Publish Date - 2020-04-08T02:03:21+05:30

కరోనా వేళ సామాన్యులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఇస్తున్న సహాయాన్ని వైసీపీ పార్టీ వాళ్లు దారుణంగా దోచేస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కరోనా వేళ సామాన్యులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఇస్తున్న సహాయాన్ని వైసీపీ పార్టీ వాళ్లు దారుణంగా దోచేస్తున్నారు. అదేమిటని అడిగితే ఆడవారు అని కూడా చూడకుండా దాడులకు దిగుతున్నారని బెడవాడలో ఆందోళన మొదలైంది. అసలు విషయానికి వస్తే కరోనా సాయం కింద కేంద్రం ఇస్తున్న వెయ్యి రూపాయల సాయం కూడా విజయవాడలో రాజకీయానికి ముడిపెడుతున్నారు. జాబితాలో పేరు లేదనే సాకుతో వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో విజయవాడలోని చుట్టుగుంట ప్రాంతంలో మహిళలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారికి మద్దతుగా బైఠాయించారు. 


Updated Date - 2020-04-08T02:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising