ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-09-25T03:15:24+05:30

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా సోకింది. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా సోకింది. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఫలితాల్లో విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోంఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా తిరుమల డిక్లరేషన్ వివాదంపై బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాల్గొన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-09-25T03:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising