అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2020-07-18T20:39:21+05:30
రాజమండ్రి: అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయాన్ని..
రాజమండ్రి: అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయాన్ని నాలుగు రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వెంటనే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
Updated Date - 2020-07-18T20:39:21+05:30 IST