ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహోబిలం ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-06-22T15:46:18+05:30

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్ని దేవాలయాలనూ తెరిచిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్ని దేవాలయాలనూ తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ఆలయాల్లోనూ కల్లోలం రేపుతోంది. తాజాగా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-06-22T15:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising