ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతకు కరోనా.. 18 గ్రామాల్లో తిరిగిన వైనం!

ABN, First Publish Date - 2020-06-05T01:47:07+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప కంట్రోల్ కావట్లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో వైసీపీ నేతకు కరోనా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.


కాగా మూడ్రోజుల క్రితం జరిగిన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవంలో పి. గన్నవరం ఎమ్మెల్యేతో పాటు ఆ వైసీపీ నేత 18 గ్రామాల్లో తిరిగారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే తాజాగా ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. మరోవైపు.. మూడ్రోజులుగా ఆయన ఎవరెవర్ని కలిశారు..? అనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు అధికారులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా ఎలాంటి ఫలితాలు రాలేదు. 

Updated Date - 2020-06-05T01:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising