ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో కరోనా కలకలం.. సన్నిహితంగా 75 మంది!

ABN, First Publish Date - 2020-03-28T16:14:54+05:30

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా వైరస్ కలకలం రేపింది. జమ్మలమడుగు సరిహద్దు ప్రాంతమైన కర్నూలు జిల్లా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా వైరస్ కలకలం రేపింది. జిల్లాలోని జమ్మలమడుగు సరిహద్దు ప్రాంతమైన కర్నూలు జిల్లా నొస్సం గ్రామంలో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు పాజిటివ్ వ్యక్తితో 75 మంది సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 20 మందిని గుర్తించి ప్రొద్దుటూరు ఐసోలేషన్‌ హోంకు తరలించారు. మిగిలిన వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-03-28T16:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising