మృతదేహాలను పెన్నానది వద్ద ఖననం చేస్తున్న అధికారులు
ABN, First Publish Date - 2020-07-10T15:06:23+05:30
నెల్లూరు: నెల్లూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలని జేసీబీతో తరలించి..
నెల్లూరు: నెల్లూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలని జేసీబీతో తరలించి.. మానవత్వం లేకుండా పెన్నానది వద్ద ప్రభుత్వ యంత్రాంగం ఖననం చేయిస్తోంది. కాగా మృతదేహాలను పెన్నానది వద్ద ఖననం చేయడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.
Updated Date - 2020-07-10T15:06:23+05:30 IST