ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్యాణదుర్గంలో రోడ్డుపై కరోనా రోగి.. పట్టించుకొని అధికారులు

ABN, First Publish Date - 2020-07-06T02:32:02+05:30

కళ్యాణదుర్గంలో రోడ్డుపై కరోనా రోగి.. పట్టించుకొని అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కరోనా రోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో కరోనా వచ్చిన వారిని అధికారులు నిర్లక్ష్యంగా రోడ్డుపై ఎలా ఉంచుతారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లికి చెందిన యువతిని అధికారులు కళ్యాణదుర్గంకి రమ్మనడంతో యువతి వచ్చిందన్నారు. ఆ యువతిని ఇంతవరకు కోవిడ్ సెంటర్ కు తరలించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కళ్యాణదుర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూరు నుంచి వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన యువతికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-06T02:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising