ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో కరోనా బాధితుడు మృతి

ABN, First Publish Date - 2020-08-15T03:58:36+05:30

ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ నుంచి పరారైన కరోనా పాజిటివ్ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ నుంచి పరారైన కరోనా పాజిటివ్ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం నాడు జీజీహెచ్ ఐసోలేషన్ నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. వీరిలో ఇద్దరిని రాచర్లకు చెందిన వారిగా గుర్తించిన అధికారులు తిరిగి ఐసోలేషన్‌కు తరలించారు. ఆ ముగ్గురిలోని ఒకరు ఇవాళ ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వార్డు నంబర్-215లో చికిత్స పొందుతున్న చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-08-15T03:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising