ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి: ఎమ్మెల్యే చెట్టి

ABN, First Publish Date - 2020-04-01T17:04:06+05:30

అరకులోయ ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: అరకులోయ ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లకే పరిమితం అవ్వాలని అరకులోయ శాసన సభ్యులు చెట్టి పాల్గుణ పిలుపునిచ్చారు. ఎంతో అవసరమైతేనే బయటకు రావాలని మనమందరం ఎంతో  సంయమనం పాటించి అధికారులకు సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. అనంతరం అరకు ఎమ్మెల్యే కరోనా వైరస్ ప్లకార్డులు పట్టుకుని పురవీధులలో తిరుగుతూ ప్రజలను చైతన్య పరిచారు. నిత్యావసరాలను వైద్య సదుపాయాలను ఏజెన్సీ వాసులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు.

Updated Date - 2020-04-01T17:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising