ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్నం 2 దాకే బ్యాంకులు

ABN, First Publish Date - 2020-03-24T09:45:02+05:30

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఈ నెల 31వరకు బ్యాంకు పనివేళల్లో మార్పులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏటీఎంల్లో నిధులకు ఢోకా ఉండదు: రాష్ట్ర బ్యాంకర్ల సమితి 

విజయవాడ, గుంటూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఈ నెల 31వరకు బ్యాంకు పనివేళల్లో మార్పులు చేసింది. దీనిపై సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ప్రభు త్వ, ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తాయి. కొత్త ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు వంటి సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. అన్ని ఏటీఎంల్లో పూర్తిగా నగదు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏటీఎం కేంద్రాల వద్దకు గుంపులుగా వెళ్లొద్దని బ్యాంకర్ల సమితి ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.   

Updated Date - 2020-03-24T09:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising