ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెగెటివ్‌ వచ్చినా...

ABN, First Publish Date - 2020-08-10T09:28:39+05:30

స్వర్ణ ప్యాలె్‌స కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు(78) మృతిచెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి క్రైమ్‌, ఆగస్టు 9: స్వర్ణ ప్యాలె్‌స కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు(78) మృతిచెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఈ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి కానున్న తరుణంలో అనుకోని విధంగా జరిగిన ప్రమాదంలో మృతిచెందినట్లు బంధువులు వాపోయారు.

Updated Date - 2020-08-10T09:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising