ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్... వైసీపీ కార్యాలయం మూసివేత

ABN, First Publish Date - 2020-07-20T01:36:51+05:30

వైసీపీ కార్యాలయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. రాజమండ్రి నగరంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నగర వైసీపీ కార్యాలయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: వైసీపీ కార్యాలయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. రాజమండ్రి నగరంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నగర వైసీపీ కార్యాలయాన్ని వారం రోజులపాటు మూసి వేయాలని సిటీ వైసీపీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకున్నారు. అయితే తాత్కాలికంగా కార్యాలయాన్ని మూసివేసినప్పటికీ ఫోన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటామని ఆయన ప్రకటించారు. 


తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ భీకర రూపం దాల్చింది. మహమ్మారి కనివినీ ఎరుగని రీతిలో తూర్పు గోదావరిపై విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో శనివారం ఒక్కరోజులోనే 1,132 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ ప్రభావం మార్చిలో మొదలవగా ఇంతవరకు మన రాష్ట్రంలో ఎక్కడా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవలేదు. ఆదివారం తూర్పుగోదావరిలో జిల్లాలో 647 కేసులు, 10 మరణాలు సంభవించాయి.

Updated Date - 2020-07-20T01:36:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising