ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాపట్లలో దారుణం.. రిక్షాలో కోవిడ్ బాధితుడి మృతదేహం

ABN, First Publish Date - 2020-08-13T02:57:16+05:30

జిల్లాలోని బాపట్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓవైపు కరోనా జనం గజగజ వణికిపోతుంటే.. అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని బాపట్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓవైపు కరోనా కారణంగా జనం గజగజ వణికిపోతుంటే.. అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. కనీసం కోవిడ్ నిబంధనల ప్రకారం ప్యాకింగ్ చేయకుండా మృతదేహాన్ని తరలించారు. మృతదేహం తరలింపునకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడయాలో వైరల్ అయ్యాయి. అవి కాస్తా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దృష్టికి చేరింది. దీంతో అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2020-08-13T02:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising