ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతదేహాలపై ప్రజల ఆందోళన

ABN, First Publish Date - 2020-04-26T22:48:04+05:30

కరోనా మృతదేహాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. కర్నూలు శివారులో రాత్రికి రాత్రే మృతదేహాలను అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కరోనా మృతదేహాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. కర్నూలు శివారులో రాత్రికి రాత్రే మృతదేహాలను అధికారులు పూడ్చివేస్తున్నారు. పూడ్చిన మట్టిపై బ్లీచింగ్‌పౌడర్‌ చల్లి, పీపీఈ కిట్లను తగులబెట్టకుండానే రోడ్డు మీద పడేసి సిబ్బంది వెళ్లారు. నాలుగు కరోనా మృతదేహాలను తమ ఊరి వద్ద ఖననం చేస్తున్నారని మూడు గ్రామాల ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను దహనం చేయకుండా పూడ్చిపెట్టడంపై గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-26T22:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising