ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీప కాంతులతో వెలిగిన విశాఖ శారదాపీఠం

ABN, First Publish Date - 2020-04-06T03:56:41+05:30

శారదాపీఠం ప్రాంగణం దీప కాంతులతో వెలిగిపోయింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఐక్యతను చాటే కార్యక్రమంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: శారదాపీఠం ప్రాంగణం దీప కాంతులతో వెలిగిపోయింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఐక్యతను చాటే కార్యక్రమంలో భాగంగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర జ్యోతిని వెలిగించారు. పీఠానికి చెందిన వేద విద్యార్థులంతా జ్యోతులను వెలిగించి కాగడాలను ప్రదర్శించారు. పీఠం ఆవరణలో దీపాలను వెలిగించారు.


ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన పీఠం స్వామి స్వాత్మానందేంద్ర హైందవ సంప్రదాయంలో దీపానికున్న ప్రాధాన్యతను వివరించారు. కరోనా సృష్టించిన చీకటిని పారద్రోలి వెలుగులు నింపడానికి ఈ కార్యక్రమం నాంది పలుకుతుందన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వాలు జారీచేసే సూచనలను అంతా విధిగా పాటించాలని కోరారు

Updated Date - 2020-04-06T03:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising