ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-04-12T19:11:05+05:30

ఏపీలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కొత్తగా పాజిటీవ్ నిర్ధారణ అయినవారిలో 17 మంది గుంటూరు నగరానికి చెందినవారే. అందులో 11 మంది ఒకే కుటుంబానికి చెందనవారు. ఇందులో పదేళ్లలోపు చిన్నారులు ఆరుగురు ఉన్నారు. ఇదే కుంటుంబంలో ఇద్దరు మహిళలకు ప్రాణంతకవ్యాధి సోకింది. నగరంలో రెడ్ జోన్ ప్రాంతంగా గుర్తించిన ఓ వీథిలో ఇప్పటికే 22 మందికి కరోనా నిర్ణారణ కావడంతో అక్కడ నివశించేవారు కూడా భయపడుతున్నారు.


Updated Date - 2020-04-12T19:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising