ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా..

ABN, First Publish Date - 2020-04-21T17:52:11+05:30

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఇవాళ ఒక్కరోజే 35 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 757కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. అయితే.. కరోనాతో ఇప్పటి వరకూ మొత్తం 22 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 639 మందికి చికిత్స  కొనసాగుతుండగా.. 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.


ఇవాళ నమోదైన 35 కేసుల్లో కర్నూలు-10, గుంటూరు-09, కడప-06, పశ్చిమ గోదావరి- 04, కృష్ణా-03, అనంతపురం-03 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


జిల్లాల వారీగా కేసులు లెక్కలు చూస్తే...



Updated Date - 2020-04-21T17:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising