ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారికి ఇప్పటి వరకూ పేమెంట్ ఇవ్వలేదు: ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు

ABN, First Publish Date - 2020-06-03T19:23:11+05:30

విశాఖపట్నం: కరోనా నేపథ్యంలో కళాకారులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు బాషా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కరోనా నేపథ్యంలో కళాకారులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు బాషా తెలిపారు. వాళ్ళందర్నీ ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. అరుకు, భీమిలి, విశాఖ ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చిన కళాకారులకి ఇప్పటి వరకూ పేమెంట్ ఇవ్వలేదని... వెంటనే ఇవ్వాలని బాషా కోరారు.


Updated Date - 2020-06-03T19:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising