ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2020-06-06T20:34:06+05:30

సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో 10మందికి కరోనా సోకింది. ఉద్యోగులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ ఉద్యోగి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఉద్యోగితో కలిసి తిరిగిన వారంతా, సికింద్రాబాద్ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-06-06T20:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising