ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై కంటితుడుపు: యనమల

ABN, First Publish Date - 2020-04-05T09:04:24+05:30

రాష్ట్రంలో పాలకుల ఉదాసీనత వల్లే రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. గత ఏడాది రూ.2,27,975కోట్ల బడ్జెట్‌లో ఎంత ఖర్చుపెట్టారని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాలకుల ఉదాసీనత వల్లే రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. గత ఏడాది రూ.2,27,975కోట్ల బడ్జెట్‌లో ఎంత ఖర్చుపెట్టారని ప్రశ్నించారు. తొలి ఆరు నెలల్లో బడ్జెట్‌లో 35శాతం కూడా ఖర్చుచేయలేదన్నారు. ఇంకా 65శాతం నిధులు మీ వద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకని నిలదీశారు. కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరని, డాక్టర్లు, సిబ్బందికి మాస్క్‌లు ఎందుకు కొనరని యనమల ప్రశ్నించారు.

Updated Date - 2020-04-05T09:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising