ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుద్ధ్య సిబ్బంది పాదాలు కడిగి..!

ABN, First Publish Date - 2020-04-03T09:14:31+05:30

పారిశుద్ధ్య సిబ్బంది పాదాలు కడిగి..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశీబుగ్గ, ఏప్రిల్‌ 2: కరోనా కట్టడిలో తమవంతు పాత్రపోషిస్తున్న పారిశుద్ధ సిబ్బందిని గౌరవిస్తూ ఓ మెడికల్‌ రిప్రంజెంటేటివ్‌ వారి పాదాలను కడిగారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గకు చెందిన మెడికల్‌ రిప్రంజెంటేటివ్‌ మణియాల శ్రీను.. పలాస మునిసిపల్‌ కార్యాలయం వద్ద గురువారం అక్కడి పారిశుద్ధ్య సిబ్బంది పాదాలను నీటితో శుభ్రం చేశారు. అనంతరం ఒక్కొక్కరికి 12.5 కేజీల బియ్యం అందజేశారు. 

Updated Date - 2020-04-03T09:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising