ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-10-24T19:10:19+05:30

భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి:  జిల్లాలోని ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆశ్రం ఆస్పత్రి భవనం పైనుంచి దూకాడు. మృతుడు వంగాయిగూడెంకు చెందిన లంకపల్లి రంగారావు (45)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి  చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కరోనా పేషెంట్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

Updated Date - 2020-10-24T19:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising