ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి సహకరించండి!

ABN, First Publish Date - 2020-03-31T09:34:42+05:30

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఒంగోలుకు చెందిన షురా పెద్ద సయ్యద్‌ హమీద్‌ పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలోని బంగ్లేవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఒంగోలుకు చెందిన మత పెద్ద పిలుపు

ఒంగోలు నగరం,  మార్చి 30: ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఒంగోలుకు చెందిన షురా పెద్ద సయ్యద్‌ హమీద్‌ పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలోని బంగ్లేవాలి మసీదులో ప్రార్థనలు జరిగాయి. యాత్రకు వెళ్లిన వారందరికీ కరోనా వచ్చిందనే వాదనలో  నిజం లేదు.  చీరాలకు చెందిన వ్యక్తికి వైరస్‌ పవిత్ర మసీదులో సోకే అవకాశమే లేదు. ప్రయాణంలో రైలులో కానీ, ఇతర ఏదో మార్గంలో కానీ సోకి ఉంటుంది.  సోమవారం నిజాముద్దీన్‌ ప్రాంతంలోని 2 వేల మందికి మిలటరీ వైద్యులు కరోనా పరీక్షలు  నిర్వహించగా... ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదు’’ అని తెలిపారు.

Updated Date - 2020-03-31T09:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising