ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

ABN, First Publish Date - 2020-05-13T22:30:39+05:30

అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్పీ సీరియస్ అయ్యారు. జిల్లాలో తిరువూరు సర్కిళ్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గంపలగూడెం పీఎస్ కు చెందిన జె.నాగమల్లేశ్వర రావు అక్రమ మద్యం వ్యక్తుల వద్ద నుంచి డబ్బుల డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విసన్నపేట పీఎస్ కు చెందిన జి.అజయ్ చెక్ పోస్ట్ ల వద్ద పాస్ లేని వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-13T22:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising