ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2020-05-31T16:33:57+05:30

నగరంలోని పటమటలో విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని పటమటలో విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తించారు. రెండు విద్యార్థుల గ్రూపులు పరస్పరం ఘర్షణ పడ్డాయి. కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అచ్చం సినిమాలోలా జరిగిన ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ దాడిలో పలువురు రౌడీషీటర్లు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో కొందరికి రాజకీయ నేతలతో సంబంధాలు ఉండడంతో  పోలీసులు విచారణ కూడా రహస్యంగా జరుపుతున్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2020-05-31T16:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising