ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్ర విచారణ చేయించాలి: పవన్‌

ABN, First Publish Date - 2020-08-10T09:39:52+05:30

ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. దుర్ఘటనపై ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. దుర్ఘటనపై  ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఘటనకు కారణాలేమిటి? లోపాలు ఏమిటో? గుర్తించాలన్నారు. వివిధ హోటళ్లు, భవనాల్లో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేంద్రాల్లో రక్షణ చర్యలపై తక్షణం సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2020-08-10T09:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising