ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఘటనపై నిపుణులు, శాస్త్రవేత్తలతో పలు కమిటీలు

ABN, First Publish Date - 2020-05-10T03:45:06+05:30

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై నిపుణులు, శాస్త్రవేత్తలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కమిటీలు వేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై నిపుణులు, శాస్త్రవేత్తలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కమిటీలు వేశాయి. ఇప్పటికే ఒకట్రెండు కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. మరో ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసింది. గ్యాస్‌ లీక్‌ ఘటనపై ప్రొసిజర్ పాటించారా..? లేదా..? అనే అంశంపై ఇంటర్నల్‌ కమిటీ అధ్యయనం చేయనుంది. మరోవైపు.. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున మల్టీ మెంబర్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే.


Updated Date - 2020-05-10T03:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising