ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా పెళ్లికి రండి.. రక్తదానం చేయండి!

ABN, First Publish Date - 2020-12-28T09:33:25+05:30

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్‌ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్‌ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వివాహం పట్టణానికే చెందిన పద్మసాయి కృష్ణవేణితో ఆదివారం రాత్రి 10.35 గంటలకు జరిగింది. ఈ పెళ్లి వేడుకలో విందు భోజనాలతోపాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశాడు దయాసాగర్‌. పెళ్లికి వచ్చే బంధుమిత్రులు రక్తదానం చేయాలని వివాహ ఆహ్వానపత్రికలోనూ కోరాడు. అతడి కోరికను మన్నించి 35 మంది బంధుమిత్రులు రక్తదానం చేశారు. వివాహం సందర్భంగా ఆదర్శంగా నిలిచిన దయాసాగర్‌ దంపతులను అతిథులు అభినందించారు.

- పిఠాపురం

Updated Date - 2020-12-28T09:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising