ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దతు ధరకే ఉల్లి సేకరణ

ABN, First Publish Date - 2020-05-19T09:13:07+05:30

రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలను క్వింటా రూ.770 చొప్పున మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలను క్వింటా రూ.770 చొప్పున మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను ధరల స్థిరీకరణ నిధి నుంచి మార్కెఫెడ్‌కు రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2020-05-19T09:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising