ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుద్వారాలో సీఎం ప్రార్థనలు

ABN, First Publish Date - 2020-12-01T09:04:29+05:30

సిక్కు మత గురువు గురునానక్‌ 551వ జయంతి సంద్భంగా విజయవాడ గురునానక్‌నగర్‌లోని గురుద్వారాలో సీఎం వైఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సిక్కు మత గురువు గురునానక్‌ 551వ జయంతి సంద్భంగా విజయవాడ గురునానక్‌నగర్‌లోని గురుద్వారాలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురుద్వారాలో నిర్వహించిన గురుబాని కీర్తనల్లో సీఎం పాల్గొన్నారు. గురుద్వార పూజారి రామ్‌సింగ్‌ సీఎం జగన్‌కు కిర్పాన్‌ (కత్తి)ను బహుకరించారు.

Updated Date - 2020-12-01T09:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising