ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారనే వైసీపీ ప్రచారంలో నిజమెంత?

ABN, First Publish Date - 2020-09-23T01:46:45+05:30

ఏపీలో గత ప్రభుత్వం హాయంలో ప్రవేశపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు చేయాల్సిన సంతకాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో గత ప్రభుత్వం హాయంలో ప్రవేశపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు చేయాల్సిన సంతకాన్ని లోకేశ్ చేశారని చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘‘ఫ్రైబర్ గ్రిడ్ పేరుతో జగన్ ఆడుతున్న గేమ్ ఏమిటి?. నిజంగానే తండ్రి సంతకం కొడుకు పెట్టేశాడా?. ఎంతసేపూ నేతలేగానీ.. అధికారుల పాత్రేం ఉండదా?. సీఆర్ఆర్డీఏ  అయినా.. ఫైబర్ గ్రిడ్  అయినా... అధికారులేం చేశారు.? లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారనే వైసీపీ ప్రచారంలో నిజమెంత?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌ వీడియోను వీక్షించగలరు.

Updated Date - 2020-09-23T01:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising