ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీనే టార్గెట్ చేయడంలో వైసీపీ వ్యూహమేంటి?

ABN, First Publish Date - 2020-09-24T01:08:06+05:30

తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేసి తిరుమల శ్రీవారి దర్శించుకోవాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేసి తిరుమల శ్రీవారి దర్శించుకోవాలని బీజేపీ, టీడీపీలు డిమాండ్ చేశాయి. నిరసనలు కూడా వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో  ‘‘బ్రహ్మోత్సవాల సమయంలో ఏమిటీ రభస?. ఎవరిని ఎవరు అవమానిస్తున్నారు. అనుమానిస్తున్నారు?. డిక్లరేషన్ అంశాన్ని అసలు వైసీపీ ఎందుకు కెలికింది?. గుడివాడ ఎమ్మెల్యే నాని వ్యాఖ్యలు వైసీపీలో గుబులు రేపుతున్నాయా?. నేరుగా మోదీనే టార్గెట్ చేయడంలో వైసీపీ వ్యూహమేంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ లైవ్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2020-09-24T01:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising