ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో విశాఖలో ఐటీ హైఎండ్‌ స్కిల్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటు: జగన్

ABN, First Publish Date - 2020-11-04T01:29:45+05:30

త్వరలో విశాఖలో ఐటీ హైఎండ్‌ స్కిల్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఐటీ పాలసీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రొబొటిక్స్‌ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. స్వదేశీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: త్వరలో విశాఖలో ఐటీ హైఎండ్‌ స్కిల్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఐటీ పాలసీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రొబొటిక్స్‌ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటామన్నారు. ఏటా కనీసం 2 వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఐటీలో డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ, డిప్లొమా కోర్సులు కూడా ప్రారంభించాలని అధికారులకు జగన్ ఆదేశించారు.

Updated Date - 2020-11-04T01:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising