ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ప్రకటించిన సీఎం రమేష్

ABN, First Publish Date - 2020-03-26T22:20:03+05:30

అమరావతి: కరోనా మహమ్మారిపై పోరుకు సినీ, రాజకీయ ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా మహమ్మారిపై పోరుకు సినీ, రాజకీయ ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన విరాళాన్ని ప్రకటించారు. పీఎం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌‌తో పాటు కడప జిల్లాకు కూడా విరాళం అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 2 కోట్ల రూపాయలు... ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయల విరాళాన్ని అందించనున్నట్టు తెలిపారు. అలాగే కడప జిల్లా కలెక్టర్‌కు రూ.50 లక్షలు అందజేస్తున్నానని సీఎం రమేష్ తెలిపారు.  


Updated Date - 2020-03-26T22:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising