ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఏజెన్సీలో పర్యటించిన సీఎం ప్రధాన కార్యదర్శి

ABN, First Publish Date - 2020-08-05T03:43:21+05:30

సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం విశాఖ ఏజెన్సీలో పర్యటించారు. చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామం వన సంరక్షణ సమితిని పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం విశాఖ ఏజెన్సీలో పర్యటించారు. చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామం వన సంరక్షణ సమితిని పరిశీలించారు. మన్యంలోని వనసంరక్షణ సమితి భూములకు, కాఫీ తోటలకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసి పేదరికాన్ని నిర్ములించాలన్నారు. గిరిజన రైతులకు సిల్వర్ మొక్కలు, కాఫీ మొక్కలు సరఫరా చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్  వి. వినయ్ చంద్, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా, పిసిసి ఎఫ్ ప్రతీప్ కుమార్, ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ సలిజామల, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T03:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising