ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ ఇంట్లో ఏం జరిగింది?.. సీఎం జగన్ రంగంలోకి దిగాలి: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-04-27T01:06:42+05:30

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. కర్నూలులో కరోనాపై సీఎం జగన్ ప్రకటన చేయాలని ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా చూడాలని వర్ల రామయ్య అన్నారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ ఇంట్లో ఏం జరిగింది?, ఏం జరుగుతున్నది అని సీఎంను వర్ల రామయ్య ప్రశ్నించారు. అక్కడ ఏమి జరుగబోతున్నది రాష్ట్ర ప్రజలకు తెలపాలని వల్ల రామయ్య డిమాండ్ చేశారు.



Updated Date - 2020-04-27T01:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising