ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని కామెంట్స్..

ABN, First Publish Date - 2020-06-02T23:24:56+05:30

సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని కామెంట్స్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి వందలాది ప్రొక్లైన్‌లతో వేలాది లారీలతో ఇసుకను తరలించారని ఉమ విమర్శించారు. ఇసుక ఎలా తరలించారో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల నుంచి 70 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేశారని ట్విట్టర్‌లో దేవినేని ఉమ పేర్కొన్నారు. లక్షల టన్నుల ఇసుక మార్గ మధ్యలో మాయమైందని మీ వాళ్లే చెబుతున్నారని, దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ అన్నారు.


Updated Date - 2020-06-02T23:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising