ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరుకు సీఎం జగన్.. అస్వస్థతకు గురైన వారికి పరామర్శ

ABN, First Publish Date - 2020-12-07T00:47:33+05:30

ఏలూరులో 100 మంది అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.: ఏలూరులో 100 మంది అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమస్యకు గల కారణాలపై అధ్యయనం చేయాలని, అవసరమైతే ఉన్నతస్థాయి నిపుణుల సలహాలు తీసుకోవాలని వైద్యశాఖను గవర్నర్ కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన సీఎం జగన్... వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. వారందరికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు సోమవారం ఏలూరుకు వెళ్లనున్న సీఎం జగన్.. అస్వస్థతకు గురైన వారిని పరామర్శించనున్నారు. 

Updated Date - 2020-12-07T00:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising