ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టులపై మరోసారి నోరు పారేసుకున్న సీఎం జగన్

ABN, First Publish Date - 2020-12-31T01:13:55+05:30

ర్టులపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. కుల వివక్ష చూపుతూ పిటిషన్లు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్‌లో కుల వివక్ష ఉన్నా కోర్టులు స్టేలు ఇస్తున్నాయంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కోర్టులపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. కుల వివక్ష చూపుతూ పిటిషన్లు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్‌లో కుల వివక్ష ఉన్నా కోర్టులు స్టేలు ఇస్తున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీపై విపక్షం కోర్టుకు వెళ్తోందని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఇస్తే సహించలేకపోతున్నారని విమర్శించారు. 


Updated Date - 2020-12-31T01:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising