ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్..

ABN, First Publish Date - 2020-04-06T01:53:08+05:30

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఏపీలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గురించి సీఎం జగన్‌ను మోదీ అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణ చర్యలపై జగన్‌మోహన్ రెడ్డితో మోదీ ఫోన్‌లో చర్చించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను మోదీకి సీఎం జగన్ వివరించారు. అప్రమత్తంగా ఉండాలని జగన్‌కు ప్రధాని సూచించారు. 

Updated Date - 2020-04-06T01:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising