ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ పిలుపునకు మద్దతివ్వండి: సీఎం జగన్

ABN, First Publish Date - 2020-04-05T23:33:55+05:30

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మద్దతివ్వాలని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మద్దతివ్వాలని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు. రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి దీపాలు వెలిగించాలని సీఎం జగన్ సూచించారు. దీపాలు వెలిగించే ముందు ఆల్కాహాల్‌ ఆధారిత శానిటైజర్లు వాడొద్దని సీఎం జగన్ అన్నారు. శానిటైజర్లు చేతులకు రాసుకొని దీపాలు వెలిగించడం వల్ల మంటలంటుకునే ప్రమాదం ఉందని, తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం జగన్ ప్రజలకు సూచించారు.

Updated Date - 2020-04-05T23:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising