ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

ABN, First Publish Date - 2020-08-15T14:58:07+05:30

74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: 74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని సీఎం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సావాంగ్, ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. సీఎం జగన్ మాస్క్‌తో కార్యక్రమానికి హాజరయ్యారు.

Updated Date - 2020-08-15T14:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising