ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 అంశాలపై వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం

ABN, First Publish Date - 2020-09-14T22:56:10+05:30

వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ భవన్‌లో ఉన్న వైసీపీ ఎంపీలతో సీఎం మాట్లాడారు. పార్లమెంట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ భవన్‌లో ఉన్న వైసీపీ ఎంపీలతో సీఎం మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ఏ విధంగా రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలో అన్న అంశంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్టానికి రావాల్సిన నిధుల అంశాలపై గళమెత్తాలని ఎంపీలకు సీఎం సూచించారు.

Updated Date - 2020-09-14T22:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising