ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల ప్యాకేజీ ప్రకటించాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-03-29T03:27:25+05:30

సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రూ.20 లక్షల వైద్యం, జీవితబీమా, మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు ఇవ్వాలని సీపీఐ రామకృష్ణ లేఖలో సూచించారు. 

Updated Date - 2020-03-29T03:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising