జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల ప్యాకేజీ ప్రకటించాలి: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-03-29T03:27:25+05:30
సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు...
అమరావతి: సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రూ.20 లక్షల వైద్యం, జీవితబీమా, మాస్క్లు, శానిటైజర్లు, గ్లౌజ్లు ఇవ్వాలని సీపీఐ రామకృష్ణ లేఖలో సూచించారు.
Updated Date - 2020-03-29T03:27:25+05:30 IST