ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి నుంచి కరోనాపై జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: అనురాధ

ABN, First Publish Date - 2020-04-05T22:44:02+05:30

కరోనా వైరస్‌పై వైసీపీ ప్రభుత్వ లెక్కలు విచిత్రంగా ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా వైరస్‌పై వైసీపీ ప్రభుత్వ లెక్కలు విచిత్రంగా ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మొదటి నుంచి కరోనాపై జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న టెస్టులు తక్కువ అని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో 32 పాజిటివ్ కేసులు అని చెప్పారని, ఇవాళ మాత్రం 28 కేసులు అంటున్నారని పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 వేల మంది విదేశాల నుండి వచ్చారని చెప్పారని, చేసిన టెస్టులు మాత్రం 3 వేలు కూడా దాటలేదని అనురాధ అన్నారు.

Updated Date - 2020-04-05T22:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising